Home » 424-vips
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భగవంత్ మాన్ భద్రతను తొలగించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 424 మంది ప్రముఖులకు ప్రభుత్వం కల్పించిన �