Home » 5 States Election Results
క్రేత్రస్థాయిలోనూ పార్టీ బలహీనంగా ఉండడంతో కాంగ్రెస్ కోరుకున్నదేదీ జరగలేదు. భారీగా హామీలిచ్చినప్పటికీ..యూపీ ప్రజలు కాంగ్రెస్ను నమ్మలేదు.
ఈ రాష్ట్రంలో గెలుపుద్వారా కేంద్రంలో మరోసారి బీజేపీనే అధికారంలోకి రానుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.
పంజాబ్ చీఫ్ మినిష్టర్ చరణ్జిత్ సింగ్ ఛన్నీ రాజీనామాకు సిద్ధమయ్యారు. పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పింనున్నట్లు...
ట్రెండ్స్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం లెక్కల ప్రకారం.. 200కు పైగా సీట్లలో ఉంది. పంజాబ్ అసెంబ్లీ ఫలితాల్లో..
అధికార బీజేపీ ఉత్తరాఖండ్లో మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు లెక్కగట్టాయి.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లతో ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారంటూ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) సుశీల్ చంద్ర రెస్పాండ్ అయ్యారు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాంగ్రెస్ . ఈసారి కూడా అదే జరుగుతుందన్న భయం కాంగ్రెస్ను వెంటాడుతోంది.
2017 నుంచి పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. ఎన్నికల సమయంలో ప్రధానంగా మహిళలు- యువతను ఆకట్టుకొనే విధంగా పార్టీల నేతలు వ్యవహరించారు.
ఉత్తర్ప్రదేశ్లో కమలం పార్టీ మరో రికార్డ్ కొట్టే అవకాశముంది. యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారం చేజిక్కించుకుంటే 35 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన పార్టీగా నిలుస్తుంది.
ఒకవేళ యూపీలో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.