Home » 5 States Election Results
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దండయాత్ర చేసింది. ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల సత్తా చాటింది.(Final Election Results)
ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి ముందే మ్యాజిక్ ఫిగర్ (202) ను దాటేసిన బీజేపీ.. కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఏకంగా 273 సీట్లను గెలుచుకుంది.(BJP 273)
బీజేపీ గెలుపు శాశ్వతం కాదని త్వరలో పుంజుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై పునరాలోచించుకుంటామని, లోపాలను..(Sailajanath On Results)
15 యేళ్ల పాటు దేశ రాజధాని ఢిల్లీని ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న కాంగ్రెస్ను చీపురు కట్టతో ఊడ్చేసి ఆప్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి మంగళం పాడేశారు.
2024లో కూడా బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని యోగీ ధీమా వ్యక్తం చేశారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మంత్రంతో మరింత ముందుకెళ్తామని చెప్పారు. యూపీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు.
కేంద్రంలో మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఓటములు ఎదురవుతున్నాయి.(Congress Loosing Power)
Goa Election Results : గోవాలోని పనాజీ మళ్లీ బీజేపీనే వరించింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దివంగత నేత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ పరాజయం పాలయ్యారు.
ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తానని చెప్పారు. గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని భారతదేశ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తామన్నారు.
Election Commission : ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఓట్ల లెక్కింపులో యూపీలో బీజేపీ హవా కొనసాగుతోంది.
టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమంటున్న కమళం పార్టీ నేతలు మరింత జోష్ పెంచారు. ఇక సీఎం కేసీఆర్ ప్రకటించిన పీపుల్స్ ఫ్రంట్ కు తమ దూకుడుతో చెక్ పెట్టాలని బీజేపీ చూస్తోంది.