Home » 50 People
రెవెన్యూ అధికారులు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల సమాచారం అందించారు. వారు ఈ రోజు ఉదయం తిరుగు ప్రయాణం అవుతారని కుటుంబ సభ్యులకు రెవెన్యూ అధికారులు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ నాగలక్ష�
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ యూజర్ల కోసం కొత్త వీడియో కాలింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో మెసేంజర్ రూమ్స్ సహా ఇతర వీడియో కాలింగ్ ఫీచర్లను అందిస్తోంది. ఈ వీడియో కాలింగ్ ఫీచర్ల ద్వారా 50 మంది వరకు ఉచితంగా గ్రూపు వీడియో కాలింగ్
‘మైల్ సుర్ మేరా తుమ్హారా’పాట వింటే ఎవ్వరి మనస్సైనా పరవశించిపోతుంది. మూడు దశాబ్దాలకు పైగా ఈ పాట అందరినీ అలరిస్తోంది. ఎన్నో భాషలు, యాసలు,ఎన్నెన్నో మతాలు,మరెన్నో సంస్కృతులు..సంప్రదాయాల సమ్మేళం మన భారతదేశం. ఆ భారతీయతను రెండు లైన్లలో పాడుకోగల�