-
Home » 500 Children
500 Children
Children Orphaned: కరోనా కారణంగా దేశంలో ఎంతమంది పిల్లలు అనాథలయ్యారంటే?
June 8, 2021 / 03:42 PM IST
కరోనావైరస్ మహమ్మారి దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కులను కోల్పోయాయి. ఈ సమయంలో 3,621 మంది పిల్లలు అనాథలుగా అవ్వగా, 26వేల మందికి పైగా తల్లి లేదా తండ్రిని కోల్పోయారు.