Home » 5G Services In India
Lava Blaze 5G : భారత మార్కెట్లో 5G నెట్వర్క్ ప్రారంభమైంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో, ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో 5G సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు టెలికాం కంపెనీలు తమ 5G ప్రొడక్టులను ప్రదర్శించాయి.
Vodafone Idea Users : దేశంలో అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) అతి త్వరలో భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్, కుమార్ మంగళం బిర్లా ఈ రోజు జరిగిన 6వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఈవెంట్లో �
BSNL 5G Services in India : భారతదేశంలో 5G సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశంలో 5G సర్వీసులను అధికారికంగా ప్రారంభించారు. వచ్చే ఆరు నెలల్లో 200కి పైగా భారతీయ నగరాల్లో 5G సర్వీస్లు అందుబాటులోకి రానున్నాయని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకట�
5G Services in India : భారత్లో 5G నెట్వర్క్ ప్రారంభమైంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5G సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత మార్కెట్లో 5G సేవలను ప్రారంభించారు.
5G is Official in India : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 5G నెట్వర్క్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో 5G సర్వీసులు అధికారికంగా అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలో శనివారం (అక్టోబర్ 1న) జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్లో 5G సర్వీసులను ప్రధాని నరే
దేశంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో నేటి నుంచి 4వ తేదీ వరకు జరగనున్న 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ -2022 కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించడంతో పాటు.. 5జీ సేవలకు నరేంద్ర మోదీ ప్రారంభించన
5G Services in India : అతి కొద్దిరోజుల్లో భారత మార్కెట్లోకి 5G వచ్చేస్తోంది. వచ్చే అక్టోబర్లోనే 5G సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాబోయే వారాల్లో మీ స్మార్ట్ ఫోన్ 5G సిగ్నల్ బార్తో కనిపించనుంది. ఇప్పటివరకూ 4G వరకు మాత్రమే ఉండగా.. ఇకపై స్మార్ట్ ఫోన్లలో 5G సింబల
త్వరలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో 13 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని, 5జీ లాంచ్ కోసం సన్నద్ధం కావాలని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోరారు.
5G Launch Cities First : భారత మార్కెట్లోకి 5G నెట్ వర్క్ (5G Services) అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. అయితే అందరూ ఊహించిన దానికంటే భారత్లోకి 5G సర్వీసులు ముందుగానే అందుబాటులోకి రానున్నాయి.
5G Services in India : భారత్లోకి అతిత్వరలోనే 5G నెట్వర్క్ అధికారికంగా అందుబాటులోకి రానుంది. భారతీయ టెలికం వినియోగదారులు 5G సర్వీసులను పొందాలంటే ఎంత మొత్తంలో చెల్లించాల్సి వస్తుందో తెలుసా?