Home » 7
ఓ వ్యక్తి 3404 కోట్లకు సమానమైన 7500 బిట్ కాయిన్లను పొరపాటున చెత్తబుట్టలో పడేసింది అతని భార్య. దాన్ని వెతకటానికి ఆ భర్త ఏకంగా నాసా శాస్త్రవేత్తల్ని రంగంలోకి దింపాడు.
panchayat elections : ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగుతుంది. ఏజెన్సీ గ్రామాల్లో మ.1.30 గంటల వరకే పోలింగ్ జరుగనుంది. 167 మండలాల్లోని 2,786 పంచాయతీలకు రె�
Golden Brunei King Hassanal Bolkiah : దేశాన్ని ఏలే రాజుల ధనం,దర్పాలను సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ ఓ రాజుని చూస్తే అతను రాజా? లేక అపర కుబేరుడా? అంత బంగారమా? అంత లగ్జరీయా? అంత సంపాదనా? అని కళ్లు తేలేయాల్సిందే. ఆ రాజు వైభోగం చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. అంతా బంగారం మయమ�
AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంటే 41 మంది కరోనాతో మరణించారు. కానీ, రికవరీ క
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 7,500 కోట్ల (1 బిలియన్ డాలర్లు) నిధులను సేకరించడానికి కృషి చేస్తోంది. నిధుల సేకరణలో భాగంగా బ్లాక్స్టోన్, కేకేఆర్తో పాటు ప్రైవే�
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 7822 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 166586 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 76,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 85,777 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యా�
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే నష్టాలతో కుదేలైన ఎయిర్ఫ్రాన్స్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతుంది. ఎయిర్ ఫ్రాన్స్ , దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్ సంయ�
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. విశ్వవ్యాప్తంగా కోవిడ్-19 మరణాల సంఖ్య 7వేలు దాటింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ఆ దేశంలో కంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఎక్కువ ప్రాణాలను బలిగొంటుంది. చైనాలో మరణాల కంటే మిగిలిన దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువని, చనిప
తమిళనాడు కోయంబత్తూర్ నగర మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు సైతం పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు. కోయంబత్తూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న 549 గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల భర్తీకి అధికార