Home » 7 wickets
టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొహాలీలో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 149 పరుగుల టార్గెట్ను మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా… నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట�
అడిలైడ్ : మళ్లీ ఆదుకున్నాడు. తానున్నానంటూ…కోహ్లీ నిరూపించాడు. పలు క్లిష్ట సమయాల్లో తనదైన ఆటను ప్రదర్శించి భారత్ని విజయ తీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీ..ఆసీస్తో జరుగుతున్న రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ సాధించి దూసుకెళుతున్�
కీలక మ్యాచ్లో భారత్ గెలుస్తుందా ? ఎన్నోసార్లు టీమిండియాను విజయతీరాలకు చేర్చిన కోహ్లీ మరోసారి కీలక పాత్ర పోషిస్తాడా ?