Home » 750 Farmers Died
ఉద్యమంలో 750 మంది రైతులు చనిపోయినా ప్రభుత్వం స్పందించలేదని కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికైత్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.