Home » 8
ఉత్తరకొరియాలో మూడంటే మూడురోజుల్లో 8లక్షల20వేల 620 కేసులు నమోదయ్యాయంటే కిమ్ రాజ్యంలో కరోనా ఎంత వేగంగా వ్యాప్తిచెందుతోందో అర్ధం చేసుకోవచ్చు.
ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ ఇటీవల వజ్రాల వేలం నిర్వహించింది. దీనికి వజ్రాల వ్యాపారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వజ్రాల వేలానికి భారీ స్పందన వచ్చింది.
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 253 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది మృతి చెందారు. అత్యధికంగా జీహెచ్ ఎంసీ పరిధిలో 179 మందికి పాజిటివ్ వచ్చింది. సంగారెడ్డి 24, మేడ్చల్ 14, రంగారెడ్డి 11 కొత్త కేసులు నమోదు అయ్యాయి. తె�
భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో ఏకంగా 8,380 మందికి కొత్తగా కరోనా సోకగా 193 మంది చనిపోయారు. జాతీయ స్థాయిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 182,143క