80 people

    ఈస్టర్ వేడుకల్లో విషాదం : శ్రీలంకలో వరుస పేలుళ్లు.. 26 మంది మృతి

    April 21, 2019 / 05:07 AM IST

    ఈస్టర్ పర్వదినం సందర్భంగా విషాదం నెలకొంది. ఉగ్రవాదులు ఈస్టర్ వేడుకలను టార్గెట్ చేశారు. శ్రీలంకలో వరుస  బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని ఐదు చర్చీలు, రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ లో పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ వేడుకల్లో ఘటన చేసుకుంది.

10TV Telugu News