Home » 9 dead
జామ్నగర్ జిల్లాలోని జామ్నగర్ తాలూకా (269 మిమీ), వల్సాద్లోని కప్రద (247 మిమీ), కచ్లోని అంజర్ (239 మిమీ), నవ్సారిలోని ఖేర్గామ్ (222 మిమీ) ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్ర-కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని �
సెంట్రల్ మెక్సికో రాష్ట్రమైన గ్వానాజువాటోలోని ఓ బార్ లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తొమ్మిదిమంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులో ఓ భవనం కుప్పకూలింది. ఇటీవల కురుస్తున్న వార్షాలకు భవనం కూలిపోవటంతో ..ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందిన ఘటన వేలూరులో చోటుచేసుకుంది.
గోపాల్గంజ్ జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లో బుధవారం 16 మంది కల్తీ మద్యం సేవించారు. మద్యం సేవించిన కొద్దీ సేపటికే ఓ వ్యక్తి మృతి చెందాడు.. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురు చనిపోయారు.