Home » 9 killed
మణిపూర్ రాష్ట్రంలో మైతీ, కుకి వర్గాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 100 మంది ప్రాణాలు కోల్పోగా 310 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిని స్థాపించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పారా మిలిటరీ, ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది.
గ్వాటెమాలాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. దీంతో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు.
మెక్సికోలో మాదకద్రవ్యాల వ్యాపారం చేసే ఓ ఇంట్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిదిమంది మృతి చెందారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాములో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9మంది సజీవదహనం అయ్యారు. 15మందికి
వేగం వద్దు నిదానమే ముద్దు అని సూక్తులు వాహనాలపై చూస్తుంటాం. కానీ స్పీడ్ మాత్రం తగ్గించుకోం.. ఫలితంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.