91 cases

    తెలంగాణలో కొత్తగా 415 కరోనా కేసులు, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 91

    December 31, 2020 / 11:03 AM IST

    415 new corona cases register in Telangana : తెలంగాణలో కొత్తగా కరోనా 415 కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,86,354కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 1,541 మంది �

10TV Telugu News