Home » 933
ఏపీపై కరోనా మరోసారి పంజా విసిరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 48,114 శాంపిల్స్ ని పరీక్షించగా 8,147 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ చేశారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 80,858కు చేరింది. కరోనాతో ఇవాళ 49 మంది చ�
భారత్లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.