Home » KTR
ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ రెడ్డి..హైదరాబాద్లోని పార్టీ ఆఫీస్ మొదలుకొని షాద్నగర్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ప్రజల దృష్టిలో, అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారట.
ఏ మాత్రం ఊహించనట్లుగా ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో 1,168 సర్పంచ్ స్థానాలను గెలవడంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యిందట.
తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.
గతంలో బీఆర్ఎస్తో పొత్తు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం కావడంతో 2018 , 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని నేతలు గుర్తు చేస్తున్నారట.
పరిస్థితులు ఎలా ఉన్నా స్థానిక ఎన్నికలపై పార్టీ చేతులు ఎత్తేస్తే రానున్న రోజుల్లో క్యాడర్ చేజారిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్లో అంతర్గత చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం హిల్ట్ పాలసీని అధికారికంగా ప్రకటించకముందే..కేటీఆర్ చేతికి ఎలా చేరింది? కేటీఆర్కు సమాచారాన్ని చేరవేసింది ఎవరన్నది తేల్చే పనిలో పడింది ప్రభుత్వం.
సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడంతో.. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన పడుతున్నారట.
Deeksha Divas : దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ కేసులో కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ2గా, బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు.