Home » Aadipurush
ఇటీవల యాక్షన్, లవ్, డ్రామా, ఫ్యామిలీ, థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ.. ఇలా ఏ సినిమాలూ ఇండస్ట్రీని బతికించలేకపోతున్నాయి. సినిమాలకు మంచి రోజులు తేలేకపోతున్నాయి. అందుకే ఆ దేవుడ్నేనమ్ముకుంటున్నారు. ఆఖరికి అందరికీ.............
2022లో ఇప్పటివరకు రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2, భీమ్లా నాయక్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. ప్రశాంత్ నీల్, జక్కన్నలైతే పాన్ ఇండియా రిలీజ్ లతో ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వరల్డ్ వైడ్ సౌత్ సత్తా చాటారు.
సోనాల్ మళ్ళీ తెలుగు సినిమాలతో బిజీ అవుతుంది. ఇప్పటికే 'ఎఫ్3' సినిమాలో సోనాల్ ఓ అతిధి పాత్ర చేయనుంది. ఇక నాగార్జున హీరోగా చేస్తున్న 'ఘోస్ట్' సినిమాలో కూడా సోనాల్ హీరోయిన్ గా........
రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత ప్రభాస్ సైలంటయ్యాడు. సినిమా రిజల్ట్ తో పాటూ పర్సనల్ ఇష్యూస్ కూడా గ్లోబల్ స్టార్ సెలెన్స్ కి కారణం. అయితే మరో నెల పాటూ కూడా డార్లింగ్ రెస్ట్ మోడ్ లోనే..
తేడాకొట్టిన రాధేశ్యామ్ రిజల్ట్ పక్కకుపెట్టి.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెంచారు గ్లోబల్ స్టార్. ఆయన సైలెన్స్ పాటిస్తున్నా.. రాబోయే సినిమాల మేకర్స్ మాత్రం ఫ్యాన్స్ లో సూపర్..
ప్రభాస్ సినిమా అంటే డార్లింగ్ కటౌట్ ఒక్కటి చాలు.. కానీ ఆ కటౌట్ ను ఢీకొట్టాలంటే పవర్ఫుల్ విలన్ కావాలి. బ్యూటిఫుల్ ఎపిక్ లవ్ స్టోరీగా రాబోతున్న రాధేశ్యామ్ లో అలాంటి విలన్ లేడు..
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిన దగ్గరనుంచి మారిపోయారు. తన కెరీర్ ని కంప్లీట్ గా మార్చేసిన బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ఫాన్స్ కిచ్చిన మాటనిలబెట్టుకోవడం లేదు.
వాయిదాబాటలో నడుస్తూనే ఉన్నారు గ్లోబల్ స్టార్. ఒక సినిమా కొత్త డేట్ ఫిక్స్ చేసుకుందంటే ప్రభాస్ మరో సినిమా పోస్ట్ పోన్ అవుతోంది. రాధేశ్యామ్ తర్వాత సలార్ ఇప్పుడు కొత్తగా ఆదిపురుష్..
ఏ ముహూర్తాన బాహుబలి మొదలుపెట్టాడో.. ప్రభాస్ కి పాన్ ఇండియా అన్న పదం ఇంటి పేరుగా సెటిల్ అయిపోయింది.
తెలుగు హీరోలు జోరు మామూలుగా లేదు. ఓ పక్క కోవిడ్ - ఇండస్ట్రీతో ఒక ఆట ఆడుకుంటున్నా.. హీరోల జోరు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.