Home » Aaditya Thackeray
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆధిత్య ఠాక్రే సన్నిహితుడు రాహుల్ నారాయణ్ కనల్ ఉద్ధవ్ శిబిరాన్ని వీడారు.
బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్లో కోశ్యారి సీనియర్ నేత. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈయన పదవీ కాలంలో అతిపెద్ద కాంట్రవర్సీ. ఇక ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ఉద్ధవ్ను సెక్�
శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాలు తరుచూ బాహాబాహీకి వెళ్తున్నాయి. ఇక ఇరు వర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే బీఎంసీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు �
శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాలు తరుచూ బాహాబాహీకి వెళ్తున్నాయి. ఇక ఇరు వర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే బీఎంసీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు �
థాకరేతో పాటు శివసేనకు చెందిన కొంత మంది నేతలు సైతం ఈ యాత్రలో రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఈ యాత్రపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. మహారాష్ట్రలో ఈ యాత్ర సాగడం హర్షనీయమని అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన ఈ యాత్ర 65వ రోజు
మహారాష్ట్ర నుంచి అనేక ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్న నేపథ్యంలో సీఎం ఏక్నాథ్ షిండే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మహారాష్ట్రలో ఏర్పాటు కావాల్సిన టాటా-ఎయిర్ బస్ విమానాల తయారీ ప్రాజెక్టు గుజరాత్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్యా థాక్రే విమర్శలు గుప్పించారు. షిండే ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రాజెక్టు పొరుగు రాష్ట్రానికి వ�
మహారాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, అజ్ఞానం కారణంగా రెండు పెద్ద ప్రాజెక్టులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని, తద్వారా లక్షలాది ఉద్యోగాలను మహారాష్ట్ర యువత కోల్పోయిందని శివసేన నాయకుడు ఆదిత్య థాకరే ఆవేదన వ్యక్తం చేశారు.
కోస్టల్ రోడ్డు గురించి ఆయన స్పందిస్తూ ‘‘కోస్టల్ రోడ్డు అభివృద్ధికి ఉద్ధవ్ థకరే భూమి పూజ చేసినప్పటి నుంచి ప్రతి సందర్భంలో నేను ఉన్నాను. ఎప్పటికప్పుడు అధికారులతో మీటింగ్లు పెడుతూ త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు ప్రభుత్వం ఎంతలా పని చేసింద
ఏక్ నాథ్ షిండే వర్గాన్ని ఉద్దేశించి శివసేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి మీరు తిరిగి రావాలని అనుకుంటే ఎప్పుడూ మీకోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు.