-
Home » Aam Aadmi Party Chief Arvind Kejriwal
Aam Aadmi Party Chief Arvind Kejriwal
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అర్వింద్ కేజ్రీవాల్కు నాల్గవసారి ఈడీ సమన్లు జారీ
January 13, 2024 / 11:19 AM ISTఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాలుగోసారి శనివారం సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, తనను అరెస్టు చేయడమే ఏకైక లక్ష్యమని ఆరోపిస్తూ…
Delhi Rains: ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్…తెగిపోయే ప్రమాదం
July 11, 2023 / 05:07 AM ISTదేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురుస్తున్న భారీవర్షాలతో నమునా నది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం సోమవారం రాత్రి 11 గంటలకు 206.04 మీటర్లకు…
Arvind Kejriwal: గుజరాత్లో కేజ్రీవాల్కు చేదు అనుభవం.. వీడియో వైరల్
October 30, 2022 / 07:40 AM ISTకేజ్రీవాల్ కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దొంగ.. దొంగ అంటూ నల్ల జెండాలూ చూపారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. గుజరాత్…
CM Kejriwal confidence motion: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేజ్రీవాల్.. కేంద్ర సర్కారుకు ప్రజల శాపం తగులుతుందని ఆగ్రహం
August 29, 2022 / 01:00 PM ISTఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘ఆపరేషన్ లోటస్’ను రుజువు చేయడానికే తాను ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టానని అన్నారు. తమ విచ్ఛిన్నం చేయడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని అన్నారు. తమ…
Gujarat: గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. 850 మంది పదాధికారులను నియమించిన ఆప్
June 12, 2022 / 04:29 PM ISTGujarat: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు…
Arvind Kejriwal: మా అందరినీ అరెస్టు చేసేయండి: కేజ్రీవాల్
June 2, 2022 / 11:58 AM ISTఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను కూడా కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను నగదు అక్రమ చలామణీ…
AAP Punjab : సీఎం అభ్యర్థిని మీరే ఎన్నుకోవచ్చు..ఫోన్ నెంబర్ కేటాయించిన ఆప్
January 13, 2022 / 03:43 PM IST2022, జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు. ఇన్ని సంవత్సరాలుగా పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా..ఏ పార్టీ ఇలాంటి నిర్ణయం...