Home » Aam Aadmi Party Chief Arvind Kejriwal
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాలుగోసారి శనివారం సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, తనను అరెస్టు చేయడమే ఏకైక లక్ష్యమని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ అంతకు
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కురుస్తున్న భారీవర్షాలతో నమునా నది ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం సోమవారం రాత్రి 11 గంటలకు 206.04 మీటర్లకు పెరిగింది. యమునా నది డేంజర్ మార్క్ను బద్దలు కొట్టడంతో ఆరెం�
కేజ్రీవాల్ కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దొంగ.. దొంగ అంటూ నల్ల జెండాలూ చూపారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. గుజరాత్ లోని నవసారీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, పంజాబ్ లో
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘ఆపరేషన్ లోటస్’ను రుజువు చేయడానికే తాను ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టానని అన్నారు. తమ విచ్ఛిన్నం చేయడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని
Gujarat: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరక�
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను కూడా కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను నగదు అక్రమ చలామణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
2022, జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు. ఇన్ని సంవత్సరాలుగా పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా..ఏ పార్టీ ఇలాంటి నిర్ణయం...