Home » Aanand Mahindra
UPMA, PUMA రెండు పదాల్లోని అక్షరాలు ఒకేలా కనపడుతుండడంతో ప్యూమా అనుకుని ఉప్మా బ్రాండ్ షూ కొంటారని ఆ వ్యాపార మేధావుల ఆలోచన.
ఎక్కడ పడితే అక్కడ రీల్స్, వీడియోలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇప్పుడు యూత్ పని. ఇందులో మేమేం తక్కువ అంటున్నారు పెద్దవాళ్లు సైతం. ముంబయి వర్షంలో తడుస్తూ 'రిమ్జిమ్ గిరే సావన్' పాటని రీక్రియేట్ చేశారు ఓ వృద్ధ జంట.. వీరి వీడియోపై వ్యాపార ది�
తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఓ సినిమా గురించి రాజమౌళిని ఉద్దేశించి ట్వీట్ చేయగా రాజమౌళి రిప్లై ఇవ్వడంతో ఆ ట్వీట్స్ వైరల్ గా మారాయి.
Viral Video: మీ ఒత్తిడిని ఎలా వదిలించేసుకోవాలో తెలిపే ఓ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేశారు. దైనందిన జీవితంలో పని, ఇంట్లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటి వాటితో ఎంతో ఒత్తిడికి గురవుతుంటాం. స్వల్ప స్థాయిలో ఒత్తిడి ఉంటే ఫర్వాలే
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా ట్విటర్లో క్రమం తప్పకుండా ఆసక్తికర విషయాలతో కూడిన పోస్టులు చేస్తుంటాడు. వినూత్న ఆవిష్కరణలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఒక్కోసారి వారికి అవసరమైన సహాయాన్ని కూడా ఆనంద్ మహింద్రా అందిస్తుంటాడు. తాజాగా ఓ ఆసక�
వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54)తో పాటు జహంగీర్ పండోల్ ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కారు ప్రమాద సమయంలో 9 నిమిషాల్లో 20 కి.మీ ప్రయాణించినట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాక మిస్త్�
పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారు. తరచు తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలను పోస్టు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంటారు.
మీరు ప్రతిరోజూ మీ ఇంట్లో భోజనం ఎక్కడ చేస్తారు? డైనింగ్ టేబుల్ మీద కూర్చొనే కదా..! నాకో డౌట్..!! అది కదులుతుందా..! అట్లెట్లా కదులుతుందోయ్ అంటారా.. కానీ ఇక్కడ మీరు చూడబోయే వీడియోలో మాత్రం డైనింగ్ టేబుల్ కదులుతుంది. మీరు రోడ్డుమీద వెళ్తూ కూడా ఈ డైనింగ
అగ్నిపథ్ పథకంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆర్మీలో నాలుగేళ్ల సర్వీస్ ఆనంతరం అర్హులైన అగ్నివీరులను తాము �
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియో పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆనంద్ మహింద్రా పోస్టు చేసిన వీడియోలో భారత్ లో ఎక్కడో పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చే�