Home » aandhra pradesh
ఏపీలో నడిరోడ్డు మీద టీడీపీ కిడ్నాప్
ఏ నోట విన్నా క్రికెట్..క్రికెట్ ..క్రికెట్. ఈ క్రికెట్ మానియా కొనసాగుతున్న తరుణంలో ఓ స్వర్ణకారుడు తయారు చేసిన అత్యంత చిన్న వరల్డ్ కప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బయోమెట్రిక్ తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్లో గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ఉదయం ఫలితాలు విడుదల చేశారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు 6.15 లక్షల మంది హాజరుకాగా, 4.14 లక్షల మంది పాస్ అయ్యారు.
ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో.... చెల్లెలిపై అన్న పోలీసు స్టేషన్లోనే కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను నెల్లూరు జిల్లా ఉదయగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.