Home » Aandhrapradesh
ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ను సమర్ధించిన ప్రతిపక్షాలను ఎక్కడైనా చూశారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ నేతలపై ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో..
చంద్రగిరికి చెందిన నలుగురు డిగ్రీ విద్యార్థినులు బుధవారం అదృశ్యమైన విషయం విధితమే. వారి ఆచూకీని గురువారం పోలీసులు గుర్తించారు. ముంబైలో అమ్మాయిలు ఆచూకీ లభ్యమైనట్లు పోలీసులు...
న్నివర్గాల ప్రజలు బాగుండాలని వైకాపా ప్రభుత్వంలో మంచి పథకాలు అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మనకు మంచిపేరు రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. నూతన జిల్లాల ఆవిర్భావంలో భాగంగా తిరుపతి జిల్లాగా ఏర్పాటైన విషయం విధితమే. కాగా తిరుపతి జిల్లా ఏర్పాటైన తొలిసారి..
ఏపీలో పదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజునే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న వార్తలు రావటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా, నంద్యాల జిల్లాల్లో పేపర్ లీక్ అయినట్లు....
ఏపిలో బీజేపీకి బలం లేదన్న వారికి త్రిపుర రాష్ట్ర పార్టీ నిర్మాణం ఒక జవాబు కావాలని, ఏపీలోనూ అలా కార్యకర్తల ద్వారా పార్టీ నిర్మాణం జరుగుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. బుధవారం విశాఖలో...
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అయ్యేలా ఆ పార్టీ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే తెలంగాణలో కమలనాధులు అధికార తెరాసను ఢీకొంటూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ లో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు...
ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఆరుగురు కార్మికులు మృతి చెందగా, మరో 13 మంది కార్మికులకు గాయాలయ్యాయి...
ఏపీ నూతన కేబినెట్ నేడు ప్రమాణ స్వీకారం చేయనుంది. మొత్తం 25 మంది మంత్రులచేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు ....