-
Home » Aandhrapradesh
Aandhrapradesh
తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. రాయలసీమ పౌరుషంపై రాజకీయ రచ్చ..
Tadipatri town : తాడిపత్రి పట్టణంలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రాజుకుంది.
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా..? చెయ్యని వారికి అలర్ట్..
కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది. అయితే.. మొదటి విడత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోని వారికి ప్రభుత్వం తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి - నార్కట్ పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది.
విశాఖ - విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ప్రారంభం.. ప్రయాణ సమయాలు ఇవే..
విశాఖపట్టణం - విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త విమానాలతో కలిపి
ఏపీలో మద్యం దుకాణాల టెండర్లకు లాస్ట్ డే.. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?
చివరి రోజు కావడంతో 20వేలకుపైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద 80వేలకుపైగా దరఖాస్తులు అందుతాయని అంచనా.
ఏపీ ప్రభుత్వం, సీఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు.. చైర్మన్గా నారా లోకేశ్
రెండేళ్ల కాలపరిమితితో ఫోరం పనిచేయనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఫోరం వ్యవహరించనుంది.
అప్పుడు బాబాయిని చంపి నెపం నెట్టారు.. ఇప్పుడు బోట్లతో విధ్వంసానికి వ్యూహం పన్నారు: సీఎం చంద్రబాబు
ఎవరైనా బోట్లను జాగ్రత్తగా ఉంచుకుంటారు. కృష్ణా ప్రవాహం ఉదృతంగా ఉన్న సమయంలో పడవలు వచ్చి కౌంటర్ వెయిట్ ను ఢీ కొట్టాయి. బ్యారేజీ కొట్టుకుపోతే లంక గ్రామాలు ఏమైపోతాయి..?
ఉత్తరాంధ్రలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. కొల్లేరులో ఏరియల్ వ్యూ
కొల్లేరు ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నీరంతా దిగువున ఉన్న కొల్లేరుకు చేరింది.
రెండు గంటలే విశ్రాంతి తీసుకున్న చంద్రబాబు.. మళ్లీ అధికారులతో సమీక్ష.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
ఉదయం 8గంటల వరకు ఎంత మందికి ఆహారం అందించారని అధికారులను వివరాలు అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. బాధితులకోసం కళ్యాణ మండపాలు, పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలని,
కళింగపట్నం సమీపంలో తీరందాటిన వాయుగుండం.. ఏపీలోని ఆ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు..
వాయుగుండం తీరందాటింది. కళింగపట్నం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తీరందాటింది. దీని ప్రభావంతో ఆదివారం పలు చోట్ల ..