Home » Aandhrapradesh
గత రెండు రోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పెట్రోల్, డీజిల్ ధరలు కొంతమేర శాంతించాయి. రెండు రోజులుగా కొన్ని సిటీల్లో మినహా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
త్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం గ్రామంలో గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ గా పని చేసిన వైసీపీ నేత పార్థసారథి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే.
కోర్టుల ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి పాలకవర్గాన్ని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వంశపారంపర్య ధరకర్మ పూసపాటి అశోక్ గజపతిరాజును
ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది.
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పెగాసస్ సాప్ట్ వేర్ కొనుగోలు చేసిందని వస్తున్న వ్యాఖ్యలను టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ శాఖమంత్రి నారాలోకేష్ ఖండించారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు : బాగా ముదిరిపోయింది ఏపీలో వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుర
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన వాయుగుండం శుక్రవారం ఉదయం తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 3-4గంటల మధ్యలో ఉత్తర తమిళనాడు వద్ద పుదుచ్చేరి-చైన్నై మధ్య తీరాన్ని తాకింది. ఇది ఇక్కడ నుండి..
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని స్నేహితుడిని హత్యచేసి... రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడో వ్యక్తి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్ది రోజుల్లోనే కేసును చేధించి నిందుతుడిని
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధ, గురు, శుక్ర వారాల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రేమ పేరుతో ఒకయువతి వెంటపడి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడో ప్రబుధ్దుడు. పెళ్లి చేసుకోమనే సరికి మాటమార్చాడు.