Home » Aandhrapradesh
టీఎస్ ఆర్టీసీ తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి వెళ్లే భక్తులు టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే వారికి బస్సు టికెట్తో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు టికెట్ను కూడా అందుబాటులోకి తీసుకు�
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి-2022 ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 11గంటల వరకు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూసిన విద్యార్థుల�
డబ్బులు అంటే ఎవరికి చేదు చెప్పండి.. రూ.10 నోట్ రోడ్డుపై కనిపించినా చాలు ఎవరైనా కళ్లకు అద్దుకొని మరీ తీసుకుంటారు. డబ్బులు ఉంటేనే మనం అనుకున్న పనులు జరిగే కాలంలో ఉన్నాం. డబ్బుపై ఆశ ఉండటం అనేది మానవ సహజం...
ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకు పథకం ఫలాలు నేరుగా ఇంటివద్దకే చేరుతున్నాయి. అర్హులైన ప్రతీపేదవాడికి ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులకు, వితంతువులకు ప్రతీనెల 1వ తేద�
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, చంద్రబాబుకు మళ్లీ పరాభవం తప్పదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొత్స సత్యనారాయణ 10టీవీతో మాట్లాడారు. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చార
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయభేరి ’ పేరిట నాలుగురోజుల పాటు కొనసాగనున్న మంత్రుల బస్సుయాత్ర శనివారం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కొనసాగనుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటున్నారు.
కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కారులు విధ్వంసం సృష్టించడంతో కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టిన విషయం విధితమే. పరిస
ఏపీలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకొనేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిత్యం ప్రజల్లో ఉంటూ అధికార పార్ట�
రైతు చరిత్రను మార్చే విధంగా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టామని, మూడేళ్ల కాలంలో ప్రతి అడుగూ రైతులను ఆదుకునేదిశగా వేశామని ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఖరీఫ్ పనులు మొదలు కాకమునుపే వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామని, మీ అ�
ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ మరికాస్త పెరిగింది.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల వార్ తారాస్థాయికి చేరిపోతోంది. మైకులతో ఒకరిపై ఒకరు మాటల దాడి ఇన్నాళ్లు సాగగా.. ఇప్పుడు ట్విటర్ వార్ అదే స్థాయిలో ఏపీ రాజకీయాల్లో హీట్ పెచ్చుతుంది...