Home » Aandhrapradesh
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తన ట్విటర్ ఖాతాలో మద్యపాన నిషేధంపై ఇటీవల వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కర్టూన్ రూపంలో ప్రస్తావిస్తూ సెటైరికల్ గా విమర్శలు చేశారు.
మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో గోదావరి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఎగువ నుంచి పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద గంట గ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు 20 కుటుంబాల వారు వెళ్లారు. వారిలో ఎక్కువ మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతయిన వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేసి ఆ�
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ను ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసిన విషయం విధితమే. ఈ విషయంపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాకు ఇంకా సస్పెన్షన్ కాపీ అందలేదని, సోషల్ మీడియాలో మాత్రమే చక్కర్లు కొడుతుందని వెంకటేశ్వరరావు త�
: వివాహేతర సంబంధం ఓ మహిళ జీవితాన్ని ఆగం చేసింది. బంగారంతో పాటు డబ్బులు పోగొట్టుకోవటంతో పాటు చివరికి పోలీసుల చేతికిచిక్కి కటకటాలపాలైంది. దీంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులు చీదరించుకునే స్థాయికి చేరుకుంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విటర్ వేదికగా.. ఇది కూల్చివేతల ప్రభుత్వమంటూ విమర్శించారు. ప్రజా వేదిక విధ్వంసానికి మూడేళ్లు అని, తన సైకో పాలన ఎలా ఉండబోతోందో ప్రజలక�
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ట్విటర్ వేదికగా వీరి మధ్య సవాల్, ప్రతి సవాళ్లు కొనసాగాయి. ఇటీవల అక్రమంగా భూమిని ఆక్రమించి ఇంటిని నిర్మాణాన్ని చేపట్టారంటూ అయ్యన్న పాత్రుడి నివాసాన
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12.30గంటలకు విజయవాడలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు.