Home » Aandhrapradesh
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీతోఫాను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. అక్టోబ�
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 22న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా కుప్పం మున్సిపాలిటీలో రూ. 66కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్య్రకమాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. బరితెగించిన ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేదింపులు తాళలేక భార్యభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్య రెడ్డిపై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నాటు బాంబులు విసిరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆదిత్యరెడ్డి చేతికి గాయమైంది. పోలీసులు
కృష్ణా జిల్లాలోని పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలోని నేతన్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా.. నాల్గో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన విధానం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలుసైతం విద్యాశాఖ నూతనంగా అమల్లోకి తెచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని తప్పుబడుతున్నాయి. తా�
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న దీవెన మూడో త్రైమాసికం నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వీరంతా పల్నాడు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 27నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమయంలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని తొలిసారిగా బ్రహ్మోత్సవాల సమయంలో రద్దుచేశారు. అందరికీ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది.