Home » Aandhrapradesh
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె టిప్పు సుల్తాన్ మైదానంలో జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొని బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.
Farmer Destroyed Check Dam: ప్రకాశం జిల్లాలో రైతు నిర్వాకం.. నల్లవాగుపై నిర్మించిన చెక్డ్యామ్ పేల్చివేత
Elephant Create Terror: వాహనదారులను బెంబేలెత్తించిన గజరాజు.. ఆందోళనలో గ్రామస్తులు
Paritala Sunitha Protest: సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన పరిటాల సునీత ..
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తర్ణకు కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో జాతీయ రహదాకుల విస్తరణకు రూ. 573.13 కోట్ల ప్రాజెక్టులను ఆమోదించినట్లు తెలిపారు.
Penumuru Tahsildar: పెనుమూరు తహసీల్దార్పై ఉన్నతాధికారులు సీరియస్.. కలెక్టరేట్కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు
నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం 40ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీకి పోతే అవమానించారు. చివరికి నా భార్యను కూడా అవమానించారు. నేను ఆరోజు ఒక నిర్ణయం చేసుకున్న ఇది గౌరవ సభకాదు కౌరవ సభ అని. మళ�
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్న ప్రధాని శనివారం ఏయూలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మధ్యాహ్నం 1.30 �
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల కడియద్ద వద్ద బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సజీవదహనం కాగా పదిమందికి గాయాలయ్యాయి.
రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ –2022 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం జగ�