Home » Aandhrapradesh
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ రెండు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.
ప్రస్థుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో సరిహద్దుల్లోని 30కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొరుగు రాష్ట్రాల ప్రభావం పడింది. తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ఎన్న�
గుంటూరులోని పట్టాభిపురం పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిల్స్ వేసి సౌండ్ చేశారని ..
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి సెప్టెంబర్ 14వతేదీ వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరాం, త్రిపుర ప్రాంతా
విజయవాడ కనకదుర్గ గుడి వద్ద పెనుప్రమాదం తప్పింది. దుర్గగుడి కేశఖండనశాల పక్కన ఉన్న కొండ చర్యలు విరిగిపడ్డాయి.
ఏపీలోని అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలను నియమిస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ వెళ్తున్న పెళ్లి బృందం బస్సు దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. నార్పలలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వసతి దీవెన నిధులు జమ చేయనున్నారు.
2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతుంది. వైకాపా రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వితంగా డస్మిస్ అవుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపా ఓటమి స్పష్టమైన ప్రజా తీర్పు అన్నారు.
2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు.