Home » Aandhrapradesh
2018 గ్రూప్ -1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీ హైకోర్టు రద్దు చేసింది.
2018 గ్రూప్ -1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీ హైకోర్టు రద్దు చేసింది.
టెట్ పరీక్షకు మొత్తం 2,67,559 మంది దరఖాస్తు చేసుకోగా, వీరు పరీక్షలు రాసేందుకు 120 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
స్పీకర్కు వైసీపీ రైబల్ ముగ్గురు ఎమ్మెల్యేల రాతపూర్వక వివరణ ఇచ్చారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతితో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. జగన్ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పాటు పండగ సంబరాలు మొదలు పెట్టారు.
ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిపి పోటీ చేస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి.
దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. రోజురోజుకు కొవిడ్ బారిన పడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇన్ చార్జిలను మార్పు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే.. ఇప్పుడు గాంధీ భవన్ ముందు ఆ పార్టీ సన్నాసులు గెంతులేస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.