AP High Court : గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేసిన ఏపీ హైకోర్టు

2018 గ్రూప్ -1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీ హైకోర్టు రద్దు చేసింది.