Home » Aandhrapradesh
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో మాజీ మంత్రి హరిరామ జోగయ్య చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ బస్సు యాత్రకు ముందు, బస్సు యాత్రకు తరువాత అంటూ రెండు రకాల సర్వే ఫలితాలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లను జగన్ ఆహాన్వించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్�
Nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడోరోజు ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, తదితర ప్రాంతాల్లో సాగింది. పాదయాత్రలో భాగంగా లోకేష్ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సమ�
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. నేను, నా కుమారుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజాసేవను కొనసాగిస్తామని తెలిపారు.
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. పలు ప్రాంతాల్లో
వైఎస్ఆర్ సీపీ ట్విటర్ హ్యాండిల్ను కొందరు హ్యాక్ చేయడంతో వెంటనే ఆ పార్టీ డిజిటల్ విభాగం గమనించింది. హ్యాక్ అయిన తరువాత వైసీపీకి సంబంధించిన పోస్టులు కాకుండా ఇతర పోస్టులు వచ్చాయి.
తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం దిశగా మాండౌస్ తుపాను దూసుకొస్తోంది. శుక్రవారం అర్థరాత్రి లేదా శనివారం తెల్లవారు జామున తుపాను తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులు, వర్షాలు కురుస్తుండట
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. తుపాను దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలవైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ వాఖ తెలిపింది.
Visakha Drum Case: విశాఖలో వీడిన 'డ్రమ్ములో డెడ్ బాడీ' మిస్టరీ .. పోలీసుల అదుపులో నిందితులు