Home » Aandhrapradesh
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది.. ఓ ఇంట్లో దూరి దాక్కుంది. చివరికి అటవీశాఖ అధికారులు వచ్చి మత్తు మందు ఇచ్చి దానిని పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఇంటి కూల్చివేతలపై ముందుకెళ్లొద్దంటూ అధికారులకు సూచించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న విచారణకు వాయిదా వేసింది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా మిగిలిపోయిన 8వేల పోస్టుల భర్తీకి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టిసారించాలని, పోలీస్ రిక్రూట్ మెం
అక్రమ సంబంధాలు దాంపత్య జీవితాన్ని ఛిన్నబిన్నం చేస్తున్నాయి. భర్త కుటుంబ పోషణకోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు పక్కదారి పడుతున్నారు. ఇలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
ఏపీఎస్ఆర్టీసీ సోమవారం భారీగా ఆదాయం సమకూరించింది. సోమవారం ఒక్కరోజే రూ.18.33 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎపిఎస్ ఆర్టిసి ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీ కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో అదనపు బస్సులు నడిపినట్లు బ్రహ్మానందరె�
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం సమకూరింది. నిత్యం భక్తుల రద్దీతో తిరుమల కిక్కిరిసిపోతుంది. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా తిరుమలకు భక్తుల రాక తగ్గింది. ఈ వేసవి కాలంలో కొవిడ�
పదవ తరగతి విద్యార్థులతో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లోకి వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో పాటు మరో ఇద్దరు మధ్యలో ప్రవేశించారు. దీంతో లోకేష్ నాని, వంశీల తీరును తీవ్ర స్థాయిలో తప్పబట్టారు. ఈ విషయంపై టీడీపీ ఏపీ అధ�
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పత్తిపాడు మండలంలో రెండు వారాలుగా పులి అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. దానిని పట్టుకొనేందుకు ఎన్ని ఉపాయాలు పన్నినా చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటుంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. పులిని పట్టుకొనేందుకు
మహిళను గ్రామంలోని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. కొద్దిరోజుల తరువాత కనిపించిన మహిళను ఈడ్చుకొని వచ్చిన ఆ గ్రామ మహిళలు.. స్తంభానికి కట్టేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విడిపించారు. ఈ క్రమంలో పో�