Home » Aassam
Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత అసోంకు చెందిన ప్రయాణికుడు దులాల్ మజుందార్ శిథిలాల కింద సజీవంగా కనిపించారు. పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ కోచ్ పక్కన పొదల్లో నుంచి సహాయం కోసం పిలుపు వినిపించగా రెస్క్యూ సిబ్బంది అతన్ని �
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తనపై చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. అసోంలో ఆతిథ్యం ఇవ్వకుండా బెదిరించాలని హిమంత చూస్తున్నారని, తాను మాత్రం అలా కాదని కేజ్రీవాల్ అన్నారు.
మైనర్లను పెళ్లిచేసుకున్న వేలమందిని రాబోయే ఐదారు నెలల్లో అరెస్టులు చేయిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుని భర్తలైనవారిని వదిలిపెట్టేది లేదని గువాహటిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్
అసోంలోని తేజ్పుర్లో ఓ ఏనుగు ఎంతో బుద్ధిగా పానీపూరి లాగించేసింది. మావటి వాడు ఏనుగును పానీపూరి బండి వద్దకు తీసుకువచ్చాడు. దీంతో ఏనుగు ఆ బండివాడు ఇచ్చిన ఒక్కో పానీపూరిని తొండంతో తీసుకొని తినేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వ�
అతడొక ఆటోడ్రైవర్.. కానీ, ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయి. అతడి చరిత్రను తోడి చూస్తే మరిన్ని భయానక నిజాలు బయటపడ్డాయి. అతడు దేశం మొత్తం తిరుగుతూ ఇప్పటివరకు ఏకంగా 5 వేల కార్లు చోరీ చేశారు. కొందరిని హత్య చేశాడు. అతడికి ముగ్�
Assam: అస్సాంలో జిహాదీల కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, ఒక రకంగా రాష్ట్రం జిహాదీలకు అడ్డాగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. కొంత కాలం క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ ఆరుగురు.. లాక్డౌన్ సమయాన్ని ఆసరా చేసుకు�
'అసోంలో మంచి హోటళ్లు ఉన్నాయి. ఎవరైనా రావచ్చు.. ఇక్కడి గడిపి వెళ్లొచ్చు. ఇందులో ఏ సమస్య ఉండదు. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు అసోంలోని హోటల్లోనే ఉన్నారా? లేదా? అన్న విషయం గురించి నాకు తెలియదు. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా అసోంకు వచ్చి
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై గువాహటిలోని కామ్రూప్ సివిల్ జడ్జ్ కోర్టులో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్య రినికి భుయాన్ శర్మ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
కోవిడ్ ఆస్పత్రుల్లో సరైనసౌకర్యాలు లేక కోన్ని చోట్ల పేషెంట్లు పారిపోయిన వార్తలు చూశాం. కోవిడ్ పేషెంట్లు సరైన అడ్రస్ ఇవ్వకుండా తప్పించుకు తిరిగిన ఘటనలు చూశాం. కానీ ఇప్పుడు అసోంలో కోవిడ్ సోకి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నఖైదీ పరారరవటం కలకలం
Litchi Seed : తండ్రి తెచ్చిన లిచీ పండు తింటూ 16 ఏళ్ల బాలిక కన్నుమూసిన విషాద ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. జోర్హాట్ జిల్లా,కాకాజన్ సోనారి గ్రామంలో ప్రియా బోరా అనే బాలిక 10 వ తరగతి చదువుతోంది. కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఆమె తండ్రి ఆదివారం డ్యూటీ ముగించు�