Home » Abhimanyu Easwaran
ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపికైనప్పటికి కూడా ఓ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు.
అభిమన్యు ఈశ్వరన్, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్లు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పటికి కూడా ఇప్పటి వరకు భారత్ ఆడిన మూడు మ్యాచ్ల్లో కనీసం అవకాశం రాలేదు.
మహమ్మద్ కైఫ్ జట్టు ఎంపికకు సంబంధించి తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్ను ప్రారంభించేందుకు భారత జట్టు సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేకపోవడంతో యువ ఆటగాళ్లకు ఇది సువర్ణావకాశం. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా దే
18మంది సభ్యుల జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, కరుణ్ నాయర్, తనుష్ కోటియన్ , సర్ఫరాజ్ ఖాన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ లతోపాటు పలువురికి చోటు దక్కింది.