-
Home » Abhimanyu Easwaran
Abhimanyu Easwaran
బ్యాగులు మోయడానికే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ముగ్గురు టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు.. ఎవరో తెలుసా?
ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపికైనప్పటికి కూడా ఓ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు.
వీళ్లు డగౌట్కే పరిమితమా..? నీళ్ల బాటిళ్లు అందిస్తూనే ఉండాలా?
అభిమన్యు ఈశ్వరన్, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్లు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పటికి కూడా ఇప్పటి వరకు భారత్ ఆడిన మూడు మ్యాచ్ల్లో కనీసం అవకాశం రాలేదు.
వాళ్లేం పాపం చేశారు..! ఆ ఇద్దరు ప్లేయర్లను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు.. తొలి టెస్టుకు ముందు గౌతమ్ గంభీర్ పై మహ్మద్ కైఫ్ ఫైర్..
మహమ్మద్ కైఫ్ జట్టు ఎంపికకు సంబంధించి తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
Abhimanyu Easwaran: "7,841 పరుగులు, 27 సెంచరీలు.. అయినా ఒక్క ఛాన్సూ రాలేదు.. ఇప్పుడు నం.3 స్థానానికి "సరైనోడు" ఇతడే
కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్ను ప్రారంభించేందుకు భారత జట్టు సిద్ధమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేకపోవడంతో యువ ఆటగాళ్లకు ఇది సువర్ణావకాశం. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా దే
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ఇదే.. కెప్టెన్గా అభిమన్యు ఈశ్వరన్.. నితీశ్ రెడ్డి, ఇషాన్ కిషన్, జైస్వాల్ సహా పలువురికి చోటు..
18మంది సభ్యుల జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, కరుణ్ నాయర్, తనుష్ కోటియన్ , సర్ఫరాజ్ ఖాన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ లతోపాటు పలువురికి చోటు దక్కింది.