Home » abolition
ఏపీ రాజకీయాలపై ఆ రెండు పార్టీలకు మాత్రమే క్లారిటీ ఉందా? ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. రెండోది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ పార్టీలతో పాటు కొందరు ఎమ్మెల్సీలకు మాత్రం అసలు విషయం బోధపడిందా? అందుకే అధికార పార్టీలో చేరిపోతున్న�
మండలి రద్దు సవ్యమైన చర్యకాదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పునురుధ్దరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పేర్కోంటూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ రూప కర్తలు ఎం�
మండలి రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం స్వాగతించిందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళకృష్ణ శ్రీనివాస్ (వైద్యం, ఆరోగ్యం, వైద్య విద్య శాఖ) వెల్లడించారు. వైసీపీ పార్టీకి చెందిన 151 మంది శానసభ్యులు..బిల్లులపై చర్చించి తీర్మానం చేసి శాసనమండలికి ప�
శాసన మండలి రద్దుకి సీఎం జగన్ సంకేతాలు ఇచ్చినట్టే కనిపిస్తుంది. రద్దు నిర్ణయం నిజమైతే కేంద్రం సహకరిస్తుందా..? తక్కువ సమయంలోనే ఉభయసభల్లో ఆమోదించేలా చొరవ తీసుకుంటుందా..? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.