Home » AC
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజా రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండొద్దని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
లక్నో: మండుతున్నఎండ దెబ్బకు మానవులే రోడ్డు మీదకు రావటానికి జంకుతున్నారు. అవకాశం ఉన్నంత వరకు నీడ పట్టున ఉంటున్నారు. ఇళ్లలో ఎవరి స్తోమతను బట్టి వారు కూలర్లు, ఏసీలలో సేద తీరుతున్నారు. పసిపిల్లలను, వృధ్ధులను, పశువులను ఎండబారి నుంచి జాగ్రత్త�