Home » ACB
Illegals in Indrakeeladri : ఇంద్రకీలాద్రిలో ఇంటి దొంగలపై ఏసీబీ ఫోకస్ చేసింది. అమ్మవారి సొమ్మును అడ్డంగా దోచుకున్న అధికారుల లిస్ట్ రెడీ చేసింది. మూడ్రోజుల సోదాల్లో నాలుగేళ్ల ఫైల్స్ను తవ్వి తీసిన ఏసీబీ టీమ్స్… గత పాలకమండలి హయాంలో వచ్చిన ఆరోపణలపైనా రిప
ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతోంది..? గతంలో ఎన్నడూ లేని విధంగా ఏసీబీ సోదాలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. మూడు రోజులుగా ఇంద్రకీలాద్రిపై ఏసీబీ సోదాలు జరుగుతుండగా.. మూడో రోజు ఇంజనీరింగ్ విభాగంలో అధికారులు తనిఖీలు చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన టెండర్�
ACB attacks on MD and GM of Telangana State Warehousing Company : తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎంలు.. ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేసేందుకు.. ఓ వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశారు. నాంపల్లిలోని కార్యాలయంలో.. జీఎం సుధాకర్ రెడ్డి 75 వేలు లం
IPL betting affair : ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. ఏసీబీ దాడులతో బెట్టింగ్ రాయుళ్లతో చేతులు కలిపిన పోలీసు అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి �
Kamareddy CI Jagadish arrest : కామారెడ్డి సీఐ జగదీశ్ను ఏసీబీ అధికారులు అరెస్చ్ చేశారు. అవినీతి కేసులో సీఐ జగదీశ్ను అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి సర్కిల్ఇ న్స్పెక్టర్ జగదీశ్ నివాసంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేశారు. అవినీతి ఆరోపణల�
ACB Opened Keesara MRO Nagaraju ICICI Bank Locker : తెలంగాణలో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసులో… ఏసీబీ దూకుడు పెంచింది. విచారణ ఎదుర్కొంటూ ఇటీవలో ఆయన జైల్లో ఆత్మహత్యకు పాల్పడటంతో కేసు విచారణను ఏసీబీ మరింత వేగవంతం చేసింది. నాగరాజ�
Malkajgiri ACP, ACB, Rs. 100 crore : మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా 2020, అక్టోబర్ 08వ తేదీ గురువారం నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని అధికారులు విచారించనున్నారు. ఆదాయానికి మించి ఆస్త�
మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరమైంది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని విచారిస్తున్నారు. నిన్న(సెప్టెంబర్ 23,2020) ఏసీబీ రైడ్లో ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తుల చిట్టా బయట పడింది. సోదాల్లో సుమారు రూ.70 �
Narsapur 112 acres scam : నర్సాపూర్ 112 ఎకరాల స్కాంలో ఏసీబీ చేపడుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర ఉందా అనే దానిపై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. జులై 31న ఆయన రిటైర్ మెంట్ అయ్యారు. రిటైర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్లో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి మరోసారి అరెస్ట్ అయ్యారు.. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఆమెను రెండోసారి అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాని నిందితురాలిగా ఉన్న దేవికారాణితో పాటు �