-
Home » ACB
ACB
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీసులు..
April 8, 2026 / 05:13 PM ISTఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. 33.97 లక్షల రూపాయల నగదు కనుగొన్నారు. ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్..
April 7, 2026 / 08:58 PM ISTవిశాఖ ఎండాడలో లగ్జరీ ప్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ ప్లస్ భవనంతో పాటు 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండిని ఏసీబీ గుర్తించింది.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక మలుపు.. ఛార్జిషీట్ దాఖలు చేసిన ఏసీబీ..
March 23, 2026 / 11:15 PM ISTFormula E car Race : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఏసీబీ ఛార్జిషిట్ దాఖలు చేసింది.
ఈ కార్ రేస్ కేసు.. వెలుగులోకి కేటీఆర్ ప్రాసిక్యూషన్ రిపోర్ట్..
November 22, 2025 / 05:47 PM ISTఈ కేసులో కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ2గా, బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్.. ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి
November 20, 2025 / 10:36 AM ISTKTR : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ ను
ఏపీలోని పలు జిల్లాల్లో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు.. వణికిపోతున్న ఆ అధికారులు
November 5, 2025 / 02:48 PM ISTఏసీబీ అధికారులు ఆ కార్యాలయాలకు తలుపులు వేసి పలు రికార్డులను పరిశీలిస్తున్నారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సంచలనం.. క్విడ్ ప్రో కో జరిగిందని రిపోర్ట్.. కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ వద్దకు..
September 9, 2025 / 07:30 PM ISTఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసుని విచారించిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
ఫార్ములా ఈ రేస్ కేసు.. కేటీఆర్ ఆదేశాలతోనే..! ఏసీబీ విచారణలో IAS అరవింద్ కుమార్
July 3, 2025 / 05:17 PM ISTHMDW ఖాతా నుండి FEO కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేదన్నారు అరవింద్ కుమార్.
ఫార్ములా ఈ రేస్ కేసు.. ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు.. కేటీఆర్ ఇచ్చిన సమాచారంతో..
June 25, 2025 / 04:18 PM ISTప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. కూతురి కాన్వకేషన్ కోసం అరవింద్ కుమార్ యూరప్ వెళ్లారు.
నన్ను అరెస్ట్ చేసుకోండి.. ఒకటే ప్రశ్న తిప్పితిప్పి అడిగారు.. ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
June 16, 2025 / 07:53 PM ISTనాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మధ్య చర్చిద్దామని అసెంబ్లీలో అడిగితే పారిపోయారు.