Home » ACB
హైదరాబాద్ లో అవినీతి ఖాకీలపై వేటు పడింది. అవినీతి ఆరోపణలపై జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య సస్పెండ్ అయ్యారు.
ఏపీ ఏసీబీ డీజీ విశ్వజిత్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన రెండు రోజులకే డీజీపై బదిలీ వేటు పడింది.
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం గౌరెల్లి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ఓ ఇంటి నిర్మాణదారుడికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు. నిర్మాణదారు నుంచి రూ.25 వేలు లంచం తీసుక�
ఇఎస్ ఐ, ఐఎంఎస్ స్కామ్ లో తవ్విన కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ దేవికారాణిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాన నిందితురాలు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ రిలీజ్ చేసింది. దేవికారాణి రూ.100 కోట్లకు పైగా
20 రోజులు దాటిపోయింది. తహసీల్దార్ ఇంకా పరారీలోనే ఉంది. ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది ఎవరికీ
ఏపీ సీఎం జగన్ అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిష్టాత్మక సంస్థ ఐఐఎం అహ్మదాబాద్ తో జగన్
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేశ్రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఏసీబీ.. 4 కోట్ల ఆస్తులు గుర్తించింది.
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనబి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.4లక్షల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ హసీనబి... కొద్దిరోజులుగా పరారీలో ఉంది. ఆమె కోసం
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దారు షేక్ హసీనా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆమె కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హసీనాను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.