Home » ACB
కర్నూలు జిల్లా గూడూరు తహశీల్దార్ షేక్ హసీనా బినామీగా పనిచేస్తున్న హుస్సేన్ సాహెబ్ అనే వ్యక్తి ఏసీబీకి దొరికిపోయాడు. ఓ వ్యక్తికి సంబంధించి భూమి విషయంలో తహశీల్దార్ హసీనా రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. కానీ అతను నాలుగు లక్షలు ఇచ్చాడు. మిగిలిన న�
ఈఎస్ఐ మందుల స్కామ్లో అరెస్ట్ అయిన ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో దేవికారాణి బాగోతాలు
లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకుంటున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. ఓ బ్లడ్ బ్యాంక్కు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేందుకు
ఈఎస్ఐ కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అరెస్ట్ చేసింది. దీంతో అరెస్టుల సంఖ్య 16కు చేరింది. ఈఎస్ఐ ఆస్పత్రులకు చెందిన మందులు పెద్ద మొత్తంలో ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నాయి. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేసిన ఏసీబీ మరో ముగ్గుర్ని అదుపులోకి
ఆయణ ఓ ఎస్ఐ. ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్నాడు. అలాంటి వ్యక్తే అడ్డదారి తొక్కాడు. అన్యాయం చేయడం ప్రారంభించాడు. లంచాలకు
నేను చనిపోలేదు..బతికే ఉన్నానంటున్నాడు ఆల్ రౌండర్ మహ్మద్ నబీ. తాను చనిపోయానంటూ కొంతమంది కావాలని రూమర్లు క్రియేట్ చేశారని వాపోయాడు. కొన్ని రోజులుగా నబీ చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన స్పందించాల్సి వచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ వేది�
ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈఎస్ ఐ ఐఎమ్ ఎస్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటికొస్తున్నాయి. ఏసీబీ దర్యాప్తులో కళ్ల బైర్లు కమ్మే నిజాలు త�
కర్నూలు జిల్లాలలో ఏబీసీ అధికారులు సోదాలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఆర్టీవో అధికారి అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. శివప్రసాద్ ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లల్లో ఏక కాలంలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. ఆర్టీవో అధికారి �
ఈఎస్ఐ మందుల కుంభకోణం మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెతో ఈ కేసులో ప్రమేయమున్న ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పాత ఇండెంట్లను కలర్ జిరాక్స్ తీసిన నిందితులు… అంకెల
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ స్కాంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. చర్లపల్లి