Home » ACCEPT
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్లకు ఆమోదం లభించింది.నరసాపురం లోక్ సభ,అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిగా పాల్ దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. మంగళవారం(మార్చి-26,2019) సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీల�
హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు లైన్ క్లియర్ అయింది. వెంటనే మాధవ్ వీఆర్ఎస్ కు ఆమోదం తెలపాలని ఏపీ సర్కార్ కు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.దీంతో ఆయన వైసీపీ తరపున హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు లైన్ క్లియర్ అయి