Home » Accidents
హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇండియాలో ఏటా 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో పాటు ట్రాఫిక్ చట్టాల అమలులో వైఫల్యం కూడా ఈ ప్రమాదాలకు కారణంగా కనిపిస్తో�
బెంగళూరు- మైసూర్ ఎక్స్ ప్రెస్ వే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ రోడ్డును ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభించగా కేవలం 4 నెలల్లోనే 308 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఈ ఎక్స్ప్రెస్ వే నిత్యం రోడ్డు ప్రమాదాలతో రక్తసిక్తంగా మారింది....
రైల్వే ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ పలు ప్రశ్నలు సంధించారు. బాలాసోర్ మార్గంలో యాంటీ-కాల్షన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చని ఆమె అన్నారు. లాలూ యాదవ్ కూడా పాలక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
2017లో అమెరికా పర్యటనకు వెళ్లిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లు అమెరికా రోడ్ల కంటే కూడా బాగున్నాయని అన్నారు. అనంతరం అమెరికా నుంచి తిరిగి వచ్చిన అనంతరం కూడా పలుమార్లు బహిరంగ సభల్లో ఇదే విషయాన్ని �
కొత్త నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వారు ఒక యూనిట్ రక్తదానం చేయాలి. లేదా... సమీపంలోని ఆస్పత్రిలో కొన్ని గంటలపాటు రోగులకు సేవ చేయాలి. రెండు గంటల పాటు చిన్నారులకు ట్రాఫిక్ నింబంధనలపై అవగాహాన కల్పించాలి.
జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం మద్యం సేవించిన ఓ యువకుడు.. కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు...
speed is increased : రోడ్లపై రయ్యి రయ్యి మంటూ..వేగంగా వెళ్లడం కొంతమందికి సరదా. పరిమితికి మించి ప్రయాణిస్తున్నా..భారీ వాహనాలు ఇష్టానుసారంగా నడిపిస్తుంటారు. గమ్యానికి చేరుకోవాలనే తొందర..వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. అయితే..అతి వేగానికి గమ�
Uttarakhand Glacier Tragedy: ఉత్తరాఖండ్లో సంభవించిన జల ప్రళయం వందలాదిమంది ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ పెను విషాదంతో ఉత్తరాఖండ్ మాత్రమే కాకు దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హిమాలయాల్లోని హిమానీ నదం నుంచి మంచు ముక్కలు ముక్కలుగాగా మారడంతో చమోలి జిల్ల�
విశాఖ గ్యాస్ దుర్ఘటనలో ఇన్హెబిటర్స్ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదని సీఎం జగన్ అన్నారు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానా�
సాధారణంగా మనం ఆర్టీసీ బస్సు ఎక్కగానే అందులో…. మహిళలను గౌరవించండి. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వండి అని రాసి ఉండడాన్ని చూస్తుంటాం. అలాగే మహిళలు ఎక్కడ గౌరవించబడుతారో అక్కడ దేవతలు ఉంటారు. కావున వారిని గౌర�