Home » accommodation
సర్వదర్శనం భక్తులకు టోకెన్ల కేటాయింపు కొనసాగుతోంది. ప్రస్తుతం 26వ తేదికి సంబంధించిన దర్శన టోకన్లు టీటీడీ కేటాయిస్తోంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
వసతి దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి చెక్ పోస్టు వద్ద వాహనాలు బారులు తీరాయి. కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకు పోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు రూ.5కే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆసుపత్రుల పరిధిలో ఆహార పం
2 నెలలకు సరిపడ గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోండి. భద్రతా బలగాల వసతి కోసం స్కూల్ భవనాలను సిద్ధం చేయండి.. అంటూ జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగం ఆయిల్ కంపెనీలకు, పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపాయి. ప్రజలను భయాందోళనకు గురిచే�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ తన ప్రభావం చూపిస్తుంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది అక్కడి ట్రంప్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే జనసంచారం తిరుగుతుంది అనుకునే ప్రతి ప్�