-
Home » ACCUSES
ACCUSES
పార్లమెంట్ చొరబాటుదారులకు పాసులు ఇచ్చిన ప్రతాస్ సిన్హా ఎవరు? నిన్నటి ఘటనపై ఆయన ఏమన్నారు?
చొరబాటుదారుల గురించి తన వద్ద పెద్దగా సమాచారం లేదని లోక్సభ స్పీకర్కు ప్రతాప్ సిన్హా తెలిపారు. కానీ వారిలో ఒకరైన మనోరంజన్.. తనకు విజిటర్ పాస్ పొందడానికి సిన్హా పీఏతో నిరంతరం టచ్లో ఉండేవాడు
పార్లమెంట్ దాడికి ఎలా ప్లాన్ చేశారు? ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందా?
సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్తో సంబంధం ఉందని విచారణలో నిందితులు వెల్లడించారు. పార్లమెంటులో తనిఖీల సందర్భంగా బూట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదన్న లొసుగును బుధవారం దాడికి ఉపయోగించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది
పార్లమెంట్ దాడికి నెల నుంచి ప్రణాళిక.. నిందితులపై ఉపా కేసు
లోక్సభ సభ లోపల ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి క్రిందికి దూకి కలర్ గ్యాసులను ప్రయోగించారు. దీంతో లోక్ సభలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించి గందరగోళం ఏర్పడింది
ఆర్జేడీ సంచలన ఆరోపణ…ఎన్నికల అధికారులపై నితీష్,మోడీ ఒత్తిడి తెచ్చారు
RJD Accuses Nitish Kumar, Sushil Modi Of Delaying Counting In 10 Seats బీహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న వేల ఆర్జేడీ సంచలన ఆరోపణలు చేసింది. 10 నియోజకవర్గాల్లో ఓట్ల కౌంటింగ్ ను నితీష్ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని ఆర్జేడీ ఆరోపించింది. నితీష్ ప్రభుత్వం ఎన్నికల మోసానికి పాల్పడ�
ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసి అమెరికా వెళ్లిపోయిన భర్త…..అత్త,మామల వేధింపులు
అహమ్మదాబాద్ లోని నవవదాజ్ ప్రాంతంలో నివసిస్తున్న 32 ఏళ్ల వివాహిత అత్తమామలు వేధిస్తున్నారని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త తనను వదిలేసి అమెరికా వెళ్లిపోయాడని అప్పటి నుంచి అత్త మామలు వేధిస్తున్నారని ఆమె త�
Anurag Kashyap రేప్ చేయబోయాడు – Actress Payal Ghosh
#meetoo ఎన్ని ప్రకంపనలు రేకేత్తించిందో అందరికీ తెలిసిందే. ఈ ఆరోపణలు సద్దుమణిగిపోయాయని అనుకుంటున్న తరుణంలో నటి పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్ రేప్ చేయబోయాడంటూ…సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడి ఆరో�
ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తోంది…దేశ రక్షణలో రాజీలేదు : రాజ్నాథ్
భారత్-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే న