Home » Achanta
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ కదిలి రావాలని చెప్పారు. రాష్ట్రంలోని వ్యవస్థలను..
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శల
సీఎం చంద్రబాబు.. మళ్లీ మీరే రావాలి.. మా భవిష్యత్ మీ బాధ్యత అంటూ నినదించారు మహిళలు. తూర్పుగోదావరి జిల్లా ఆచంటలో 300 మంది మహిళలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఆచంటలో జరిగిన ఈ బైక్ ర్యాలీలో కాకి�
ఆచంట : ప్రతీ మధ్య తరగతి కుటుంబానికి రూ.10లక్షలు ఆరోగ్య బీమాను కల్పిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆచంట ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దిగువ మద్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు ఆ కష్టాలేమిటో తెలుసని..ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యం ఉ�