Home » ACQUITTED
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
గత అసెంబ్లీ ఎన్నికల (2017) సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హార్దిక్ పటేల్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి కమల తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం బీజేప�
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ శుక్రవారం తీర్పు ఇచ్చిం�
సంఘటన వివరాల ప్రకారం,.. 2019 మే 1న అతుల్ రాయ్, తదితరులపై అత్యాచారం కేసు నమోదైంది. వారణాసిలోని ఫ్లాట్కు తనను అతుల్ రాయ్ తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని, వీడియోలు, ఫోటోలు తీసి, ఆన్లైన్లో పెడతానంటూ బెదరించాడని పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొ�
28 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాక నిర్ధోషిగా తేల్చింది కోర్టు. దీంతో సదరు బాధితుడు కోర్టులోనే న్యాయమూర్తి ముందు భోరున ఏడ్చేసాడు.
ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్ లకు హైకోర్టు సూచించింది. ఏడాది పాటు హాస్టళ్లల్లో సేవా కార్యక్రమం చేపట్టాలని తెలిపింది.
south korea man sentenced to 20 years in prison for a crime he did not commit now acquitted : చేయని పనికి చిన్న మాట అంటేనే భరించలేం. అటువంటిది ఓ వ్యక్తి చేయని నేరానికి ఏకంగా 20ఏళ్ల కఠినజైలుశిక్షను అనుభవించాడు. దీంతో అని జీవితంలో అత్యంత విలువైనకాలం కాస్తా జైలులో పోలీసులు పెట్టే చిత్రహింసలకు బలైపోయి�
అన్ని అభిసంశన ఆరోపణలు నుంచి చారిత్రాత్మకమైన ఓటింగ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్ను అడ్డుకోవడం వంటి రెండు అభిశంసన ఆరోపణలపై సెనేట్లో ఓటింగ్ జరుగగా ట్రంప్ నిర్దోషి�