Home » Actor Nikhil
లావణ్య-రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. యువతులు, వివాహితుల ఫోన్లు హ్యాక్ చేసి పర్సనల్ డేటా సేకరించి.. తన హార్డ్ డిస్క్ లోకి సేవ్ చేసుకొని, తర్వాత బ్లాక్ మెయిల్ కొనసాగించాడు మస్తాన్ సాయి. ఒకవేళ భాదితులు తిరగబడితే చం�
రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని మెగా అభిమానులు ఈ ఏడాది చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఉపాసన (Upasana) కూడా చేరారం బర్త్ డే సెలబ్రేషన్స్ ని అంగరంగా వైభవంగా చేసింది. ఈ పార్టీకి స్టార్ హీరోలు, డైరెక్టర్ లు, హీరోయిన్ లు హాజరయ్యి సందడి చేశార�
యంగ్ హీరో నిఖిల్ ఈ సవత్సరం రెండు సక్సెస్లు అందుకొని ఫుల్ జోష్లో ఉన్నాడు. వరుసగా రెండో సినిమాలతో విజయాన్ని అందించిన అభిమానులకి కృతాజ్ఞతలు తెలిపేందుకు, నిన్న ట్విట్టర్లో ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యాడు హీరో నిఖిల్. ఈ క్రమంలోనే కార్తికేయ-3 గ�
టాలీవుడ్ యువ హీరో నిఖిల్.. తన లైఫ్లో గుర్తుండిపోయే పాత్రలు అవే అంటున్నాడు. ఈ యంగ్ హీరో తాజాగా నటించిన '18 పేజిస్' ఇటీవల ప్రేక్షకుల ముందకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ రెండోసారి కలిసి నటించి విజయాన్ని అందుకోవడంతో, హీరోహీరోయిన్లు ఇద్దరు ఫు
నిఖిల్, అనుపమ జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ '18 పేజిస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిన్న ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న నిఖిల్ '18 పేజిస్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా హాజరయ్యాడు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ప్రతి మనిషి లైఫ్ లో ఒక కీ పర్సన్ ఉంటాడు. అలా నా లైఫ్ లో...
బిగ్బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. లాస్ట్ వీక్లో ఆరుగురు హౌస్మేట్స్గా రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రేవంత్ ఉండగా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ తో శ్రీసత్య హౌస్ నుంచి బయటకి వచ్చేసింది. కాగా మొదటినుంచి ఈ సీజన్ కప్ నే
టాలీవుడ్ యువహీరో నిఖిల్.. కార్తికేయ-2 ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో '18పేజిస్' అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందు రానున్నాడు. ఇటీవలే ఈ మూవీ నుంచి టీజర్ మరియు ఫస్ట్ సింగల్ విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రె�
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, దర్శకుడు చందు ముండేటి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా "కార్తికేయ-2". సినీ సాంకేతిక నిపుణులు నుంచి దేశంలోని కొందరు రాజకీయ నాయకులు వరకు అందరి అభినందనలు అందుకుంటూ వచ్చింది. కాగా ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుం
ట్వీట్ లో నిఖిల్.. ''నా తండ్రి శ్యామ్ సిద్దార్థ్ మరణంతో కుంగిపోయాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను నాన్న. ఆయన మంచి మనసున్న వ్యక్తి. వేలాదిమంది విద్యార్థులకు.........