తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'వరిసు'. బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసిన ఈ మూవీ ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా మూవీ టీం ఓటిటి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6తో అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ బయలుదేరిన అల్లు అర్జున్.. అభిమానులు కోసం వైజాగ్ ఫ్యాన్ మీట్ కి హాజరయ్యాడు. ఈ క్రమంలోనే...
ఆన్ స్క్రీన్ ప్రేమజంటగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అఫ్ స్క్రీన్ లో ఎక్కడ కనిపించిన వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ దుబాయ్ టూర్ కి వెళ్లారు.
తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం 'వరిసు'. తెలుగులో ఈ సినిమా వారసుడు టైటిల్ తో రిలీజ్ అయ్యింది. కాగా ఈ సినిమా పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ మూవీ ఒక డైలీ సీరియల్ అంట
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరిసు'. తెలుగులో ఈ సినిమా 'వారసుడు'గా విడుదలైంది. తాజాగా ఈ సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లి తన కుటుంబంతో కలిసి చూశాడు. మూవీ మొత్తం చూశాక.. డైరెక్టర్ వంశీ వాళ్ళ నాన్న ఎ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందనతో ప్రేమాయణం నడుపుతున్నాడని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు మళ్ళీ ఈ విషయం తెరపైకి వచ్చింది. రష్మిక మాల్దీవిస్ కి వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఫోటోలను ఆ సమయంలో తన ఇన్స్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన రోజుకో వివాదంలో చిక్కుకుంటుంది. ఇటీవలే బ్లాక్ బస్టర్ 'కాంతార' సినిమా విషయంలో.. తనని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి అంటూ విమర్శలు ఎదురుకుంది. ఇప్పుడు తాజాగా సౌత్ సినిమాలపై ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా 'పుష్ప ది రైస్'. కాగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసిన చిత్ర యూనిట్ రష్యాలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే...
గత కొన్నిరోజులుగా కన్నడ సినీ ప్రేక్షకులు స్టార్ హీరోయిన్ 'రష్మిక మందన'ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఆమెను మీడియా విలేకర్లు ప్రశ్నించగా, ఆమె బదులిచ్చింది.
ఇళయ దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వారిసు'. సంక్రాంతి రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే మొదటి సింగల్ 'రంజితమే' సాంగ్ విడుదలయ్యి సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది