Home » Actress Rashmika Mandanna
తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం 'వరిసు'. తెలుగులో ఈ సినిమా వారసుడు టైటిల్ తో రిలీజ్ అయ్యింది. కాగా ఈ సినిమా పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ మూవీ ఒక డైలీ సీరియల్ అంట
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరిసు'. తెలుగులో ఈ సినిమా 'వారసుడు'గా విడుదలైంది. తాజాగా ఈ సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లి తన కుటుంబంతో కలిసి చూశాడు. మూవీ మొత్తం చూశాక.. డైరెక్టర్ వంశీ వాళ్ళ నాన్న ఎ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందనతో ప్రేమాయణం నడుపుతున్నాడని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు మళ్ళీ ఈ విషయం తెరపైకి వచ్చింది. రష్మిక మాల్దీవిస్ కి వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఫోటోలను ఆ సమయంలో తన ఇన్స్�
స్టార్ హీరోయిన్ రష్మిక మందన రోజుకో వివాదంలో చిక్కుకుంటుంది. ఇటీవలే బ్లాక్ బస్టర్ 'కాంతార' సినిమా విషయంలో.. తనని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి అంటూ విమర్శలు ఎదురుకుంది. ఇప్పుడు తాజాగా సౌత్ సినిమాలపై ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం�
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా 'పుష్ప ది రైస్'. కాగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసిన చిత్ర యూనిట్ రష్యాలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే...
గత కొన్నిరోజులుగా కన్నడ సినీ ప్రేక్షకులు స్టార్ హీరోయిన్ 'రష్మిక మందన'ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఆమెను మీడియా విలేకర్లు ప్రశ్నించగా, ఆమె బదులిచ్చింది.
ఇళయ దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వారిసు'. సంక్రాంతి రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే మొదటి సింగల్ 'రంజితమే' సాంగ్ విడుదలయ్యి సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది
'ఆర్ఆర్ఆర్' హిట్టు తరువాత రాజమౌళి ఆచరించిన పద్ధతినే, టాలీవుడ్ లెక్కల మస్టర్ సుకుమార్ కూడా అనుసరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్ పుష్ప ని రష్యాలో దుబ్ చేసి విడుదలకు సిద్ధం చేశాడు. అనుకోని రీతిలో వచ్చిన పుష్ప-1 క్రేజ్ ని 'పుష్ప-2' కలి�
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా ‘పుష్ప-ది రైజ్’. ఒక తెలుగు సినిమాగా వచ్చి మొత్తం దేశాన్ని తన వైపు తిప్పుకోవడమే కాకుండా, తగ్గేదెలా అనే మ్యానరిజంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఫస్ట్ పార�
పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందాన.. నేడు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ మాట్లాడింది. తెలుగు, తమిళ సినిమాలో స్టార్ హీరోయిన్ ఉన్న ఈ భామ ఇటీవలే అమితాబ్ 'గుడ్ బై' మూవీతో నార్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా సోషల్ మీడ�